Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలి  మండల వ్యవసాయ అధికారి బి.రాజు

 

రైతులకు నాణ్యవంతమైన విత్తనాలు విక్రయించాలని ఫర్టిలైజర్ దుకాణదారులకు మండల వ్యవసాయ అధికారి బి. రాజు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లోని విత్తన నిల్వలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రైతులు లైసెన్స్ పొందిన దుకాణాల నుండే విత్తనాలను కొనుగోలు చేయాలని విత్తన రకం, సంబంధిత బిల్లును తీసుకొని బిల్లులను పంటకాలం పూర్తి అయ్యేవరకు జాగ్రత్తగా భద్రపరచాలన్నారు.స్కీం ల పేరుట, బంపర్ డ్రా ల పేరుట అమ్మే విత్తనాలను కొనుగోలు చేయవద్దన్నారు.విత్తన మొలక దశలో పూత దశలో పంటల ఎదుగుదల సరిగ్గా లేకపోతే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు తెలియపరచాలన్నారు.

తక్కువ ధరకే విత్తనాలు వస్తున్నాయి కదా అని పక్కనే ఉన్న రాష్ట్రాల నుండి గానీ, ఒకవేళ వాళ్ళు బిల్ ఇచ్చినా కూడా చేయకూడదు, ఒకవేళ ఏదైనా పంట నష్టం జరిగితే పక్క రాష్ట్రాల నుండి రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇప్పించడం కుదరదు అని అన్నారు.

Related posts

కుటుంబ సమేతంగా మల్లన్న దర్శనం చేసుకున్న టీపీసీసీ అధికార ప్రతినిధి ఐఎన్టియూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజి రెడ్డి* *జనగామ నియోజకవర్గం అభివృద్ధికి పాటు పడతా మొగుళ్ల రాజిరెడ్డి

TNR NEWS

ముత్యాలమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం 

TNR NEWS

గ్రామ స్వరాజ్యం సాధించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి 

TNR NEWS

నవోదయ ఫలితాల్లో ఎలైట్ క్రియేటివ్ స్కూల్ విద్యార్థి ప్రతిభ

TNR NEWS

మునగాల సర్వీస్ రోడ్డు, గణపవరం రహదారిపై దుమ్ములేకుండా చర్యలు తీసుకోవాలి కోదాడ ఆర్డిఓకు వినతిపత్రం అందజేసిన మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సామాజిక కార్యకర్త గంధం సైదులు

TNR NEWS

మిర్చి పంటకు కనీస మద్దతు ధర 25 వేలు ప్రకటించాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెల్లి సైదులు

TNR NEWS