Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

కష్టపడ్డ ప్రతి కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలోనే పదవులు

 

గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం దళితులను అన్ని విధాలా మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఎస్ సి డిపార్ట్మెంట్ చైర్మన్ కొమ్ము విజయ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దళితులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని,శుక్రవారం కొండపాక లోని తన నివాసంలో జిల్లా, ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ సి డిపార్ట్మెంట్ స్టేట్ చైర్మన్ ప్రీతం ఆదేశాల మేరకు సిద్దిపేట నియోజక వర్గం నుంచి పలువురికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ ఎస్ సి డిపార్ట్మెంట్ జిల్లా కన్వీనర్ లు, ముత్యాల యాదగిరి, ఎర్ర స్వప్న, అసెంబ్లీ కన్వీనర్ గా బొడ్డు బాలరాజు, జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ గా చేగురి యాదగిరి లను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పై నమ్మకం తో మాకు బాధ్యతలు అప్పగించిన ప్రీతం కి, జిల్లా అధ్యక్షలు విజయ్ కుమార్ లకు మరియు నియోజక వర్గ ఇంచార్జ్ పూజలు హారికృష్ణ,మరియు సీనియర్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Related posts

పల్లెల్లో ప్రజలు ఐక్యంగా సంస్కృతి,సాంప్రదాయాలను కాపాడాలి…. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్…

TNR NEWS

పాడి రైతుల సంక్షేమానికి కృషి……..  రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం……  రైతులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి……  కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి……

TNR NEWS

సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ కి సన్మానం చేసి వీడ్కోలు తెలిపిన జిల్లా పోలీసు

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే

TNR NEWS

సామజిక,ఆర్థిక,అసమానతలకు విరుగుడు విద్యే నల్గొండలో సావిత్రి బాయిపులే జయంతి పాలడుగు నాగార్జున జిల్లా ప్రధాన కార్యదర్శి.

TNR NEWS

వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వండి

TNR NEWS