Tnrnews.in
తెలంగాణ

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఈ వి రెడ్డి డిగ్రీ కళాశాల 1999_2002 బి యస్ సి (యం పి సి) పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నాడు కోదాడ లోని గుడు గుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు.పాల్గొన్న 40 మంది విద్యార్థుల లో ప్రభుత్వ ఉపాధ్యాయులు గా,పోలీసు అధికారులు గా,యూనివర్సిటీ అధ్యాపకులు గా,ప్రైవేట్ ఉద్యోగాల్లో పని చేస్తున్నామని తెలిపారు.ఆనాడు ఈ వి రెడ్డి డిగ్రీ కళాశాలలో చదువు నేర్పిన గురువుల వలనే ఉన్నత స్థాయిలో ఉన్నామన్నారు. ముఖ్య అతిథిగా వారికి డిగ్రీ లో గణిత శాస్త్రం బోధించిన మరియు ఈ వి రెడ్డి విద్యా సంస్థల చైర్మన్ యస్ యస్ రావు మాట్లాడుతూ 25 సంవత్సరాల తర్వాత విద్యార్థులను కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది అన్నారు.ఈ సందర్భంగా యస్ యస్ రావు ను పూర్వ విద్యార్థులు శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సతీష్,వీరబాబు,సురేందర్ రెడ్డి,శ్రీనివాస్, సైదా బాబు,ఇంద్ర సేనా రెడ్డి,కల్యాణి,రమ్య,స్వాతి,జ్యోతి, వాణి,రుక్మిణి,అనురాధ,సంధ్య,శ్రీ లక్ష్మీ,కవిత,ఉమ,నఫీజా,నాంచారయ్య, చాంద్,ముత్తు,శోభన్,శ్రీపతి రెడ్డి, నరసింహా చారి,లక్ష్మి నారాయణ,సుధాకర్,వాసుదేవరావు,కిశోర్,విజయ్,మహా లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కోదాడ రామాలయంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, రూరల్ సీఐ రజిత రెడ్డి ప్రత్యేక పూజలు

TNR NEWS

నేడు జాతీయ బాలిక దినోత్సవం

TNR NEWS

సీనియర్ జర్నలిస్ట్ ని పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు 

TNR NEWS

కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్  ములకలపల్లి రాములు

TNR NEWS

ప్రభుత్వ ప్రముఖులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

TNR NEWS

అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. -స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి.  -జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను ఓడించేందుకు వికలాంగుల శ్రేణులు సన్నద్ధం కావాలి. -బీవీహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ 

TNR NEWS