February 4, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కోదాడ బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ లో ఘనంగా వసంత పంచమి మహోత్సవం వేడుకలు

స్థానిక బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ లో వసంత పంచమి గణనీయంగా జరిగింది. దీనిలో తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, వైస్ ప్రిన్సిపాల్,సహ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అక్షరమంటే నాశనం లేనిది విద్య యశస్సును,కీర్తిని పెంచుతుంది. విద్య విచక్షణనీ నేర్పుతుంది. విద్య సమాజాన్ని తీర్చుదిద్దుతుంది. అలాంటి అక్షరం మన జ్ఞానాన్ని పెంపొందించేలా దోహదం చేయాలి. అక్షరాభ్యాసం చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఆ సరస్వతీ కటాక్షం ఉండి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బెజ్జంకి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నేర్చుకున్న విద్య మన తల్లిదండ్రులకు పేరు తెచ్చేలా విద్యార్థికి కీర్తి పెంచేలా ప్రతి విద్యార్థి మంచి నడవడికతో ఉండాలని పాఠశాల వైస్ ప్రిన్సిపల్ పి ఎస్ ఎన్ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Related posts

*శ్రీ ధర్మశాస్త అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ప్రారంభించిన డిఎస్పి రవి*

Harish Hs

కబడ్డీ అసోసియేషన్ కోదాడ మండల అధ్యక్షుడిగా షేక్ బాగ్దాద్..

TNR NEWS

ఎన్నికల్లో ఆర్టిజన్లకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలి.. ఒకే శాఖలో రెండు సర్వీసు రూల్స్ హాస్యాస్పదం.. -బిజెపి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి..

TNR NEWS

ఆగి ఉన్న ఇసుక లారీని ఢీ కొట్టిన ప్రవేట్ ట్రావెల్ బస్సు

Harish Hs

గ్రూప్ 3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

Harish Hs

గుడిబండ గ్రామంలో ఉర్సులో తీవ్ర విషాదం

Harish Hs