Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం

కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తుందని, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శనివారం అనంతగిరి మండల పరిధిలోని వాయిలసింగారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అనంతరం పాఠశాలల విద్యార్థులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.

Related posts

రేపు తెలంగాణ బంద్‌కి పిలుపునిచ్చిన తీన్మార్ మల్లన్న

TNR NEWS

జర్నలిస్టులకు ప్రభుత్వ అండగా ఉంటుంది

TNR NEWS

సెయింట్ థెరీసా స్కూల్లో ఘనంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు బడుగు బలహీన విద్యార్థులకు విద్యను అందిస్తున్న మిషనరీ సంస్థ పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి 

TNR NEWS

చెట్లకు రాఖీలు కట్టిన మున్సిపల్ కమిషనర్ రమాదేవి

TNR NEWS

జోగిపేట వ్యాపారి వినయ్‌పై టోల్‌ప్లాజా సిబ్బంది దాడి  సంగారెడ్డి ఆసుపత్రికి తరలింపు

TNR NEWS

హైదరాబాద్: నేడు భారీ వర్షాలు

TNR NEWS