Tnrnews.in
తెలంగాణ

ముత్యాలమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం 

శ్రావణమాస సందర్భంగా జోగిపేట ముత్యాలమ్మ దేవాలయ వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు.వార్షికోత్సవం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 17వ వార్డు మాజీ కౌన్సిలర్ ఆకుల చిట్టిబాబు దంపతులు దేవాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. కీర్తి శేషులు కటుకం వేణుగోపాల్ తనయులు కటుకం ప్రవీణ్, నవీన్ ఆధ్వర్యములో అమ్మ వారికీ అభిషేకం, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న నిర్మాణ రంగం

TNR NEWS

మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

TNR NEWS

జాతీయస్థాయిలో అవార్డు అందుకున్న తమలపాకుల సైదులు.

Harish Hs

ఎస్బిఐ సేవా కేంద్రంలోనే దర్జాగా పాఠ్యపుస్తకాలు వ్యాపారం

TNR NEWS

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ

TNR NEWS

విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలి  మండల వ్యవసాయ అధికారి బి.రాజు

TNR NEWS