Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కొనసాగుతున్న డేటా ఎంట్రీ నమోదు : ఎంపీడీవో నర్సింహారెడ్డి 

 

మద్దూర్ నవంబర్ 23 ( TNR NEWS ): మండల జిల్లా పరిషత్ కార్యాలయం లో డేటా ఏంటి నమోదు ప్రక్రియ కొనసాగుతుందని ఎంపీడీవో నర్సింహారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్థిక రాజకీయ ఉపాధి విద్యా కులగణన ద్వారా సమాచారం ఆన్లైన్ ద్వారా మండలంలోని మీసేవ ఆపరేటర్లు , డిపార్ట్మెంట్ ఆపరేటర్లు, ఇంకా ఇతర ఆపరేటర్లు భాగస్వామ్యంతో నమోదు చేస్తున్నామన్నారు. నమోదు ప్రక్రియలో పాల్గొన్న ఆపరేటర్లకు 25 నుంచి 30 రూపాయలు వరకు ఇస్తామని, డేటా ఎంట్రీ చేయడానికి ఆసక్తిగల వారు మండల ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం ఉంది అన్నారు.

Related posts

రఘు కుటుంబాన్ని పరామర్శించిన, ఎంజెఎఫ్ జాతీయ అధ్యక్షుడు దాసు

TNR NEWS

కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ

TNR NEWS

కులాంతర వివాహ ప్రోత్సాహక పథకానికి నిధులు మంజూరు చేయాలి 

Harish Hs

స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీరాజ్ సంఘటన సభ్యులకు ప్రత్యేక స్థానం కల్పించాలని మడుపు మోహన్ విజ్ఞప్తి

TNR NEWS

ఈనెల 26న జరిగే గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా మూడవ మహాసభను జయప్రదం చేయండి

TNR NEWS

కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత ఇదే

TNR NEWS