Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కొనసాగుతున్న డేటా ఎంట్రీ నమోదు : ఎంపీడీవో నర్సింహారెడ్డి 

 

మద్దూర్ నవంబర్ 23 ( TNR NEWS ): మండల జిల్లా పరిషత్ కార్యాలయం లో డేటా ఏంటి నమోదు ప్రక్రియ కొనసాగుతుందని ఎంపీడీవో నర్సింహారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్థిక రాజకీయ ఉపాధి విద్యా కులగణన ద్వారా సమాచారం ఆన్లైన్ ద్వారా మండలంలోని మీసేవ ఆపరేటర్లు , డిపార్ట్మెంట్ ఆపరేటర్లు, ఇంకా ఇతర ఆపరేటర్లు భాగస్వామ్యంతో నమోదు చేస్తున్నామన్నారు. నమోదు ప్రక్రియలో పాల్గొన్న ఆపరేటర్లకు 25 నుంచి 30 రూపాయలు వరకు ఇస్తామని, డేటా ఎంట్రీ చేయడానికి ఆసక్తిగల వారు మండల ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం ఉంది అన్నారు.

Related posts

కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్  ములకలపల్లి రాములు

TNR NEWS

TNR NEWS

బిసి ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Harish Hs

తల్లిదండ్రుల సమావేశం

TNR NEWS

ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం కలిగించేఇథనాల్ కంపెనీ అనుమతులు వెంటనే రద్దు చేయాలి.  కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతికి వినతి పత్రం సమర్పించిన  ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు

TNR NEWS

డబ్బులకు డప్పులకు జరుగుతున్న పోరును విజయవంతం చేయాలి జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ మంథని సామెల్ మాదిగ

TNR NEWS