Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

శివాలయ నిర్మాణానికి బీజేపీ నాయకుల విరాళాలు

చేవెళ్ల మండల పరిధిలోని మిర్జాగూడ గ్రామ శివాలయ నిర్మాణానికి శుక్రవారం చేవెళ్ల మండల బీజేపీ నాయకులు విరాళాలు అందజేశారు. మండల ప్రధాన కార్యదర్శి అత్తెల్లి అనంత్ రెడ్డి రూ.51,000, బీజేపీ సీనియర్ నాయకులు కుంచం శ్రీనివాస్ రూ.11,000, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు చేకూరి ప్రవీణ్ రెడ్డి రూ.21,000, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గుడుపల్లి మధుసుదాన్ రెడ్డి రూ.11,106, బీజేపీ నాయకులు మల్గారి మచ్చెందర్ రెడ్డి రూ.5000 లు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బీజేపీ నాయకులను అభినందించారు.

Related posts

ఉపాధ్యాయ ఎమ్మెల్సీఎన్నికల బరిలో 22 మంది  

TNR NEWS

కాల్వశ్రీరాంపూర్ మండల కార్యాలయం లో ఘనంగా గనతంత్ర వేడుకలు

TNR NEWS

57వ జాతీయ వారోత్సవాలకు హాజరైన సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్

TNR NEWS

తాత్కాలికంగా మండల పరిషత్ కార్యాలయంలోకి సబ్ కోర్టు………

TNR NEWS

చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

TNR NEWS

సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

Harish Hs