Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

శివాలయ నిర్మాణానికి బీజేపీ నాయకుల విరాళాలు

చేవెళ్ల మండల పరిధిలోని మిర్జాగూడ గ్రామ శివాలయ నిర్మాణానికి శుక్రవారం చేవెళ్ల మండల బీజేపీ నాయకులు విరాళాలు అందజేశారు. మండల ప్రధాన కార్యదర్శి అత్తెల్లి అనంత్ రెడ్డి రూ.51,000, బీజేపీ సీనియర్ నాయకులు కుంచం శ్రీనివాస్ రూ.11,000, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు చేకూరి ప్రవీణ్ రెడ్డి రూ.21,000, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గుడుపల్లి మధుసుదాన్ రెడ్డి రూ.11,106, బీజేపీ నాయకులు మల్గారి మచ్చెందర్ రెడ్డి రూ.5000 లు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బీజేపీ నాయకులను అభినందించారు.

Related posts

మాలల సింహగర్జనను జయప్రదం చేయండి.

Harish Hs

రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి

TNR NEWS

రేషన్ డీలర్ల నూతన సంవత్సర క్యాలండర్ ఆవిష్కరణ 

TNR NEWS

కోదాడ లో ఘనంగా లింగమంతుల స్వామి జాతర

Harish Hs

సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS

షీ టీమ్ బృందాలతో మహిళలకు రక్షణ

TNR NEWS