Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

గ్రూప్ III పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్

గ్రూప్ III రాత పరీక్ష కు సంభందించి సూర్యాపేట జిల్లా కేంద్రంలో పరీక్షా కేంద్రాలను సూర్యాపేట ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ పరిశీలించారు. పరీక్షా సరళిని, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ను పరిశీలించారు. జిల్లా కేంద్రంలో గల SV ఇంజనీరింగ్ కళాశాల, SV Digree కళాశాలలు, 60 ఫీట్స్ రోడ్డు నందు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. సిబ్బంది బాధ్యతగా పని చేయాలని, పరీక్షా రాసే అభ్యర్థులకు, పరీక్షా సామాగ్రికి, సిబ్బందికి బరోసా, భద్రత కల్పించాలని అన్నారు. పరీక్షా పత్రాలు స్ట్రాంగ్ రూం కు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు.ఎస్పి గారి వెంట సూర్యాపేట సబ్ డివిజన్ DSP రవి, సిబ్బంది ఉన్నారు.

Related posts

సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి

Harish Hs

ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా దిమ్మెలు నిర్మాణం చెయ్యాలి

Harish Hs

నేరాల నివారణలో యువత భాగస్వామ్యం కావాలి

Harish Hs

పేదల డబ్బా కోట్లకు నోటీసులు ఇవ్వడం అన్యాయం……

Harish Hs

మాలల సింహగర్జనను జయప్రదం చేయండి.

Harish Hs

పదోన్నతి పొందిన ఏఎస్ఐకి సన్మానం

Harish Hs