Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

దహెగాం శాంతినికేతన్ పాఠశాలలో సావిత్రి బాయ్ ఫూలె జయంతి వేడుకలు

 

మండలం లో నేడు సావిత్రి బాయ్ ఫూలే 194వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు‌. .అనంతరం వారు మాట్లాడుతూ, సావిత్రి హాయ్ ఫూలే భారతదేశ మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయులుగా సేవలందించి, ప్రజలకు ఎంతో మేలు చేసిందని, అట్లాగే ఆమె సేవలు ఎనలేనివని, మర్చిపోలేని గుర్తింపులంటూ, ఇలాంటి జయంతి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధాన ఉపధ్యాయులు, రాజన్న, రాజారాం, వెంకటేష్, శంకర్, పాఠశాల సిబ్బంది, నస్పూరి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్ పాలనలో మిషన్ భగీరథ పై పర్యవేక్షణ కరువు  మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్

TNR NEWS

గ్రాండ్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వీరే

Harish Hs

ఇక డిగ్రీ రెండున్నరేళ్లే.. వచ్చే ఏడాది నుంచి అమలు: UGC చైర్మన్

TNR NEWS

బిసి ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Harish Hs

పంతానికి పోతే ఒకరే గెలుస్తారు… రాజీ పడితే ఇద్దరు గెలుస్తారు

TNR NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఎస్పీ…

Harish Hs