Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రీడా వార్తలుతెలంగాణ

మద్నూర్ లో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్

 

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో ఈ నెల 16, 17, 18 మూడు రోజులపాటు రాత్రిపూట షాటు బాండ్రి క్రికెట్ టోర్నమెంట్ ప్రతి ఒక్కరిని ఆకర్షింప చేశాయి. ప్రతిరోజు రాత్రి వేళల్లో నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నమెంట్ వీక్షించడానికి మండల కేంద్రంలోని వందలాది మంది యువకులు హాజరయ్యారు. మూడు రోజులు జరిగిన ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా నవదుర్గ గణేష్ మండలి టీం గెలుపొందింది. రెండవ బహుమతిగా వెంకటేశ్వర గణేష్ మండలి టీం గెలుచుకుంది. గెలుపొందిన జట్లకు గ్రామ పెద్దలు ఆల్ పార్టీల నాయకులు పాల్గొని బహుమతులను అందజేశారు. రాత్రి వేళల్లో షాటు బాండ్రి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులకు గ్రామ పెద్దలు యువకులు అభినందించారు. ఈ ముగింపు కార్యక్రమంలో డాక్టర్ బండి వార్ విజయ్ చౌలవార్ హనుమాన్లు స్వామి రమేష్ కృష్ణ పటేల్ అజయ్ తమ్మే వార్ నాగేష్ సక్కర్ల వార్ తదితరులతో పాటు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.

Related posts

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Harish Hs

ఎస్బిఐ బ్యాంకు ఉద్యోగుల ఆధ్వర్యంలో రక్తదానం

Harish Hs

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో జంధ్యాల పూర్ణిమ వేడుకలు

TNR NEWS

ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి

TNR NEWS

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం

Harish Hs

ప్రతీ కార్యకర్త కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్న యూత్ నాయకుడు రేవూరి రణధీర్ రెడ్డి

TNR NEWS