Tnrnews.in
క్రీడా వార్తలుతెలంగాణ

మద్నూర్ లో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్

 

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో ఈ నెల 16, 17, 18 మూడు రోజులపాటు రాత్రిపూట షాటు బాండ్రి క్రికెట్ టోర్నమెంట్ ప్రతి ఒక్కరిని ఆకర్షింప చేశాయి. ప్రతిరోజు రాత్రి వేళల్లో నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నమెంట్ వీక్షించడానికి మండల కేంద్రంలోని వందలాది మంది యువకులు హాజరయ్యారు. మూడు రోజులు జరిగిన ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా నవదుర్గ గణేష్ మండలి టీం గెలుపొందింది. రెండవ బహుమతిగా వెంకటేశ్వర గణేష్ మండలి టీం గెలుచుకుంది. గెలుపొందిన జట్లకు గ్రామ పెద్దలు ఆల్ పార్టీల నాయకులు పాల్గొని బహుమతులను అందజేశారు. రాత్రి వేళల్లో షాటు బాండ్రి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులకు గ్రామ పెద్దలు యువకులు అభినందించారు. ఈ ముగింపు కార్యక్రమంలో డాక్టర్ బండి వార్ విజయ్ చౌలవార్ హనుమాన్లు స్వామి రమేష్ కృష్ణ పటేల్ అజయ్ తమ్మే వార్ నాగేష్ సక్కర్ల వార్ తదితరులతో పాటు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను ప్రభుత్వాలు నెరవేర్చాలి…. ఈ నెల 24న సూర్యాపేట నుంచి భద్రాచలం వరకు ఊరూరా ఉద్యమకారుల పాదయాత్ర పాదయాత్ర కరపత్రాలు ఆవిష్కరించిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు సామ అంజిరెడ్డి

TNR NEWS

మునగాల పోలీస్ స్టేషన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Harish Hs

మండవ శాంతి కుమార్ మృతి-సిపిఎం పార్టీ కి తీరని లోటు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి.

TNR NEWS

మతిస్థిమితం లేని వ్యక్తిని ఎస్ ఐ ఆదేశాల మేరకు ఆశ్రమంకు తరలింపు

Harish Hs

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటలాడితే చట్టపరమైన చర్యలు తప్పవు

TNR NEWS