Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది

పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ కవర్లు వాడుకంపై ఆంక్షలు ఉన్నప్పటికీ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విక్రయాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. మునిసిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఆదేశాల మేరకు గురువారం మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు బ్యాగులు కుప్పలు కుప్పలుగా దొరికాయి, తనిఖీలకు సమాచారం తెలుసుకున్న కొందరు దుకాణదారులు షాపులు మూసివేశారు.ప్లాస్టిక్ కవర్లలో వస్తువు లను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఘనంగా ఆదిత్యలో ఐఎన్ఎస్పిఐఆర్ఏ (ఇన్స్పిరా) అకాడమిక్ ఫెయిర్

శివరాత్రికి ఏర్పాట్లు సర్వం సిద్ధం – కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన శ్రీనివాస్‌

Dr Suneelkumar Yandra

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం : డా అడ్డాల

Dr Suneelkumar Yandra

పిఠాపురం సాహితీ వేత్తకు అభినందన సత్కారం

Dr Suneelkumar Yandra

పిఠాపురంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కోసం రూ.40 కోట్లకుపైగా కేటాయింపు

పైడిపర్రులో యం.బి.యం హోమియో క్లినిక్ 8వ శాఖ ప్రారంభం – అతి తక్కువ ఖర్చుతో హోమియోపతి వైద్య సేవలు – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా 

TNR NEWS