Category : అంతర్జాతీయం
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం
మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కుష్టు వ్యాధి నిర్మూలన కోసం వైద్య సిబ్బంది మరియు ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. ఈ...
కమ్మేసిన మంచు దుప్పటి
మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో శనివారం ఉదయం మంచు దుప్పటి పరుచుకుంది. తెల్లవారుజామునుండి ఉదయం 11:00 దాటిన సూర్యుడు కనిపించనంత మంచు కురిసింది. జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులకు ఏమి కనిపించకపోవడంతో...
కేంద్రమంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు . రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు . ఆర్థికసాయం అందించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు . అమరావతికి హడ్కో...
బహుదొడ్డి రామారావు జీవితం నేటి తరానికి ఆదర్శం- ములకలపల్లి రాములు
తెలంగాణ సాయుధం రైతాంగ పోరాట యోధుడు అమరజీవి కామ్రేడ్ బహుదొడ్డి రామారావు జీవితం నేటి తరానికి ఆదర్శమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు అన్నారు.బుధవారం మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి...
లక్షడప్పులు వేయిగొంతులు ప్రచార రథయాత్ర కు హాజరైన ప్రజా యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న
మునగాల మండల పరిధిలోని పరిధిలోని బరకత్ గూడెం గ్రామంలో ఫిబ్రవరి 7 తేదీన హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు వేల సంస్కృతిక మహా ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కళానేతల ప్రచార రథయాత్ర తెలంగాణలో...
*తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం*
ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో తెలంగాణ ఎంపీలతో మోదీ కీలక సమావేశం భేటీలో పాల్గొన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, ధర్మపురి...
శబరిమల అయ్యప్ప దర్శన వేళలు పొడిగింపు
శబరిమల అయ్యప్ప దర్శనాల కోసం టైమ్ స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేసింది.దర్శన సమయాన్ని18 గంటలకు పొడిగించింది. ఉదయం 3 గంటల నుండి 1 గంట వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి...
సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్న్యూస్.. త్వరలోనే ఆకర్షణీయమైన కొత్త పథకం!
70 ఏళ్లు పైబడిన వృద్ధులకు అండగా కేంద్రం మరో కొత్త విధానం ఆదాయంతో సంబంధం లేకుండా ఆరోగ్య కవరేజీ అందించేలా స్కీమ్ రూపకల్పన ఇప్పటికే పూర్తయిన సంపద్రింపులు వెల్లడించిన కేంద్ర సామాజిక న్యాయం,...
దెగ్లూర్ ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
కామారెడ్డి జిల్లా మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అధిష్టానం సూచన మేరకు ఆయన మహారాష్ట్ర వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ నడిచిన ఈ...
టోక్యో (జపాన్)లో . పర్యటించిన స్పీకర్ ప్రసాద్ కుమార్.
వికారాబాద్ : జపాన్ దేశ పర్యటనలో భాగంగా మంగళవారం జపాన్ లో భారత దేశ అంబాసిడర్ సిబి జార్జ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్...
నేడు సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం
నేడు భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీజేఐగా...
థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్*
బాలీవుడ్ స్టార్ నటుడు సోనూసూద్ పలు చిత్రాల్లో విలన్ పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా కరోనా లాక్డ్ డౌన్ సమయంలో వేలాది మందికి అండగా నిలిచి రియల్ హీరో అని అందరిచేత...