Tnrnews.in
తెలంగాణ

ఐకేపీ కేంద్రాల్లో కాంటాలు పూర్తి..

మునగాల: మండలంలోని విజయరాఘవాపురం, నరసింహులగూడెం ఐకేపి కేంద్రాల్లో కాంటాలు పూర్తయినట్లు పనస భాస్కర్ మేస్త్రి తెలిపారు. దీంతో పూర్తైన సందర్భంగా శ్రీ తిరుపతమ్మ తల్లి దేవాలయం వద్ద కుంకుమ చల్లుకుని సంబురాలు నిర్వహించినట్లు తెలిపారు. దీనికి సహకరించిన రైతులకు , శ్రామికులకు అభినందనలు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఉపాధ్యాయులకు ఘన సన్మానం

TNR NEWS

ముఖ్యమంత్రిని కలిసిన మాల మహానాడు అనుమకొండ జిల్లా అధ్యక్షులు  ముప్పిడి శ్రవణ్ కుమార్

TNR NEWS

అంత్యక్రియలకు అడ్డుపడ్డారు.. సవరాలు బందు పెట్టాం… న్యాయం జరిగే వరకు శుభ,అశుభ కార్యాలకు దూరంగా ఉంటాం…

TNR NEWS

కెసిఆర్ ని కలిసిన నాగూర్ల

TNR NEWS

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం

Harish Hs

నవోదయ లో సీటు సాధించిన సాయి గాయత్రి విద్యాలయ విద్యార్థిని

TNR NEWS