November 18, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రీడా వార్తలు

నేటి నుంచి భారత్‌ – ఇంగ్లాండ్‌ ఐదో టెస్ట్‌‌‌‌

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ చివరిబిగ్ అంకానికి చేరింది. ఇరు జట్ల మధ్య నేటి నుంచి ఓవల్ మైదానంలో చివరి ఐదో టెస్టు జరగనుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 2–1తో ఆధిక్యంలో ఉంది. భారత్ గెలిస్తే సిరీస్ 2–2తో సమం అవుతుంది. ఒకవేళ మ్యాచ్ ‘డ్రా’ అయితే ట్రోఫీ ఇంగ్లాండ్‌దే. బుమ్రా, పంత్ లేకపోవడంతో భారత్, స్టోక్స్ దూరం కావడంతో ఇంగ్లాండ్ మార్పులతో బరిలోకి దిగుతున్నాయి…

Related posts

చదరంగం పోటీల్లో విజేత సిద్ధార్థ

TNR NEWS

క్రీడల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలి!  మాజీ ఎంపీపీ మార్క సుమలత రజినికర్ గౌడ్ 

TNR NEWS

ఈనెల 24న జిల్లా కరాటే అసోసియేషన్ల ముఖ్య సమావేశం

Harish Hs

రాష్ట్రస్థాయి పోటీలకు 25 మంది విద్యార్థుల ఎంపిక 

TNR NEWS

కోదాడలో రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనీయం

TNR NEWS

అంబేద్కర్ యువసేన యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు 

TNR NEWS