Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ చార్జీలు పెంచడం దారుణం- సిపిఎం

ప్రచురణార్థం

 

విద్యుత్ చార్జీలు పెంచడం దారుణం- సిపిఎం

 

ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు విద్యుత్తు చార్జీలపై బాదుడే బాదుడని గత ప్రభుత్వాన్ని దూషించిన వ్యక్తి ఇప్పుడు 8114 కోట్ల రూపాయలు సర్దుబాటు చార్జీల పేరుతోటి రాష్ట్ర ప్రజలపై భారాలు వేస్తున్నారని సిపిఎం మండల నాయకురాలు అమ్ముదా విమర్శించారు.

 

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా నాగలాపురం మండల విద్యుత్తు సబ్ స్టేషన్ వద్ద నిరసన తెలియ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు అమృత గౌసియా బాలాజీ తదితరులు పాల్గొన్నారు

Related posts

తెలుగు రాష్ట్రాల నుండి శబరి కి ప్రత్యేక రైళ్లు

TNR NEWS

థాంక్యూ పిఠాపురం

Dr Suneelkumar Yandra

ఉప ముఖ్యమంత్రి పవన్ ని కలిసిన మాజీ ఎమ్మెల్యే పెండెం

ప్రజలు మెచ్చి గెలిపించిన ప్రజల మనిషి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

TNR NEWS

ఏపీలో పాఠశాల విద్యను దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌న్న మంత్రి

TNR NEWS

కుక్కుటేశ్వరుడి నిత్యన్నదానానికి భాస్కరనారాయణ రాజు దంపతులు విరాళం

Dr Suneelkumar Yandra