Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

నిరుపేదలకు గీసాల చారిటబుల్ సొసైటీ నిత్యవసర సరుకులు అందజేత

పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం జల్లూరు గ్రామానికి చెందిన గీసాల చారిటబుల్ సోసైటీ ఉప్పాడ కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో 30 నిరుపేద కుటుంబాలకు కుటుంబానికి వెయ్యి రూపాయలు విలువగల నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. సహాయం పొందినవారు మాట్లాడుతూ తమ కుటుంబం ఈ సరుకుల వల్ల ఒక నెల రోజులు తమ కుటుంబ పోషణకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సహాయం పొందిన వారు గీసాల చారిటబుల్ సొసైటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా గీసాల చారిటబుల్ సొసైటీ సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి నిరుపేద కుటుంబాలకు సహాయం చేయడమే తమ సొసైటి ముఖ్య ఉద్దేశ్యం అని, పది మందికి సహయం చేయడానికి కృషి చేస్తాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గీసాల చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్ జి.సత్యానందం, వైస్ ప్రెసిడెంట్ బి.రామ్మోహనరావు, సెక్రటరి డి.సియోన్, ట్రెజరర్ వి.ఏడుకొండలు, జాయింట్ సెక్రటరి ఎన్.రాజశేఖర్, మెంబర్స్ డి.చంటిబాబు, బి. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో పండుగ వాతావరణం లో ప్రారంభమైన పల్లె పండుగ కార్యక్రమం

TNR NEWS

ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానము ద్వారా మన సమస్యలు మనమే పరిష్కరించుకోగలుగుతాము – శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra

ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణుల సంరక్షణను బలోపేతం చేస్తుంది

Dr Suneelkumar Yandra

రూ.2.94 లక్షల కోట్ల తో ఏపీ వార్షిక బడ్జెట్

TNR NEWS

ఏలేరు పేస్-2 రద్దు చేయడమే వల్లే వరద ముంపు సంభవించింది – మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ

Dr Suneelkumar Yandra

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యానందరావు

Dr Suneelkumar Yandra