Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తొర్రూర్ అయ్యప్ప స్వాముల అన్నదాన ప్రభు కార్యక్రమంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే 

 

మహబూబాబాద్ జిల్లా: ,తొర్రూర్ మండలం శివారు, మహబూబాబాద్ రోడ్డు ప్రక్కన వున్న హర హర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో సామూహిక వ్రతము కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశశ్విని రెడ్డి హాజరయ్యారు. అయ్యప్ప స్వామి దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఎమ్మెల్యే యశశ్విని కి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. అనంతరం యశశ్విని రెడ్డి అయ్యప్ప స్వాములకు అన్నదాన ప్రభువు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అన్నదాన ప్రభు కార్యక్రమం శ్రీ&శ్రీమతి చీదర వీరన్న-నర్మదా ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి వ్రతంలో కూర్చున్న భక్తులకు, అయ్యప్ప స్వాములకు అన్నదాన ప్రభు కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో కార్తీక పౌర్ణమి వ్రతం చేసిన భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Related posts

రావి చెట్టును రక్షించాలంటూ కార్యదర్శికి వినతిపత్రం

TNR NEWS

పెరిక హాస్టల్ అభివృద్ధికి కృషి చేయాలి

Harish Hs

విద్యుదాఘాతంతో రైతు మృతి

Harish Hs

రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులను కాలరాయడమే

Harish Hs

సర్వేలు చేస్తున్నారు సరే.. పథకాలేవీ.. పాలనేది? కేటీఆర్ ఘాటు విమర్శలు..!

TNR NEWS

న్యాయ వాదులకు రక్షణ కల్పించాలి

TNR NEWS