Tnrnews.in
తెలంగాణ

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం 

 

మెట్ పల్లి పట్టణంలోని దుబ్బవాడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ ను శుక్రవారం ఘనంగా సన్మానించారు. కోదండ రామాలయం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో గోవర్ధన్ తో పాటు టిపిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు, ఏఎంసీ డైరెక్టర్ సంగు గంగాధర్ ల సైతం సన్మానించారు. ఈ సందర్భంగా కుల సంఘ నాయకులు మాట్లాడుతూ తమ కుల సభ్యుడికి చైర్మన్ పదవి దక్కడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు తోట ప్రసాద్, నాయకులు దొనికెల నవీన్, ఉస్కెల లక్ష్మణ్, దోమకొండ రమేష్, ఆగ సురేష్, జయపాల్, తోట శివకుమార్, జంగిటి గంగాధర్, గోల్కొండ నాగరాజు, గుర్రాల రాజేష్, నునుగొండ చంద్రమోహన్, దీకొండ చంద్రశేఖర్, దుమ్మటి శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నారాయణగూడెం గ్రామంలో బడిబాట కార్యక్రమం

Harish Hs

నేడు సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

TNR NEWS

రహదారుల అనుసంధానమే గ్రామాల అభివృద్ధి :సర్పంచి బల్గూరి స్నేహ దుర్గయ్య 

TNR NEWS

వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు 

Harish Hs

జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం చేయాలి….. జిల్లా విద్యాధికారి కె. అశోక్ 

TNR NEWS

రైస్ మిల్లుల కాలుష్యం నుండి ప్రజలను కాపాడాలి

Harish Hs