May 12, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

*మాలల సింహగర్జన సభకు తరలిన నాయకులు*

హైదరాబాద్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన మాలల సింహగర్జనకు చేవెళ్ల మండలం నుంచి వివిధ సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాలు, మాలలు నినాదాలు చేస్తూ భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి, బయలుదేరి వెళ్ళారు. కార్యక్రమంలో మండల కేంద్రంతో పాటు, మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.

Related posts

అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.  ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి 

TNR NEWS

మాస్టర్ ప్లాన్ రద్ధు జివో జారీ చేయాలి లేకుంటే ఉధ్యమం తీవ్రతరం

TNR NEWS

గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు

Harish Hs

అక్షర యోధుడు కాళోజి

Harish Hs

ప్రకృతి వనాలలో చెరువుల వెంబడి రోడ్ల వెంబడి ప్రభుత్వ కార్యాలయాలలో విరివిగా పండ్ల మొక్కలు నాటాలి

Harish Hs

మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

TNR NEWS