Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అడవి పంది దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు…

సిర్పూర్ టి మండలం లోనవెల్లి గ్రామంలో ఆసాo రమేష్ అనే రైతుపై అడవి పంది దాడి చేసింది. పంట పొలంలో పనులు నిమిత్తం వెళ్తుండగా ఆకస్మాత్తుగా ఒక్కసారిగా అడవి పంది దాడి చేయడంతో రమేష్ కేకలు వేశారు. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి గాయాలైన రైతు రమేష్ ను ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కాగజ్నగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు.

జిల్లాలోని పలు గ్రామాలలో అటు పులి ఇటు అడవి పంది దాడుల వలన ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు పలు చర్యలను తీసుకోవాలని కోరుతున్నారు.

Related posts

జగన్నాధపురం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ

Harish Hs

ఏ బస్సు చూసిన కాలేశ్వర పుష్కరాళ్లకే         మంథని బస్టాండ్ లో ప్రయాణికులు ఇబ్బంది ఉచితలకు అలవాటు పడ్డ ప్రజలు

TNR NEWS

వాహనదారులు సరైన పత్రాలు కలిగివుండాలి

TNR NEWS

బీసీ రిజర్వేషన్ల అమలు కు 5న సిపిఎం ఆధ్వర్యంలో జరిగే ధర్నాను జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు 

TNR NEWS

మానసిక వికలాంగుల మధ్య జన్మదిన వేడుకలు

Harish Hs

సమానత్వాన్ని హరించి వేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం… రాష్ట్రంలో ప్రజలు ఆశించినంతగా లేని కాంగ్రెస్ పరిపాలన… ప్రజల పక్షాన నిలబడి పాలకులను ప్రశ్నించేది ఎర్రజెండానే… సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి…

TNR NEWS