సిర్పూర్ నియోజకవర్గం.
జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు చింతలమానపల్లి మండల పరిధిలోని రణ వెళ్లి గ్రామ శివారులో కోడి పందాలు నడుస్తుండగా అట్టి స్థావరంపై చింతల మానేపల్లి పోలీసులు మెరుపు దాడులునిర్వహించారు.
ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులు, మూడు ద్విచక్ర వాహనాలు, రెండు కోడిపుంజులు ,1550 రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఈ దాడుల్లో చింతలమానపల్లి ఎస్సై మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.