ఇటుకల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ను ఢీకొట్టిన
ప్రైవేట్ ట్రావెల్ బస్సు…
ప్రమాదంలో ట్రాక్టర్ పై ప్రయాణిస్తున్న మంద విమల (37) అనే మహిళ మృతి..మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు…
క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలింపు…
Save or share this story as a newspaper-style Epaper Clip:

