Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అడవి పంది దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు…

సిర్పూర్ టి మండలం లోనవెల్లి గ్రామంలో ఆసాo రమేష్ అనే రైతుపై అడవి పంది దాడి చేసింది. పంట పొలంలో పనులు నిమిత్తం వెళ్తుండగా ఆకస్మాత్తుగా ఒక్కసారిగా అడవి పంది దాడి చేయడంతో రమేష్ కేకలు వేశారు. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి గాయాలైన రైతు రమేష్ ను ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కాగజ్నగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు.

జిల్లాలోని పలు గ్రామాలలో అటు పులి ఇటు అడవి పంది దాడుల వలన ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు పలు చర్యలను తీసుకోవాలని కోరుతున్నారు.

Related posts

ఒక నిమిషం వేచి చూడు పోస్టర్ని ఆవిష్కరించిన నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి

TNR NEWS

విద్యార్థులు విద్యతో పాటు క్రీడాల్లో రాణించాలి ఎంపీడీవో సత్తయ్య

TNR NEWS

టి ఆర్ నగర్ లో ఘనంగా గురు గోవింద్ సింగ్ జయంతి వేడుకలు. – వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

TNR NEWS

చదరంగం పోటీల్లో విజేత సిద్ధార్థ

TNR NEWS

రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి

TNR NEWS

అమ్మాపురం ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం  విద్యార్థు బావి భారత నిర్మాతలు : హెడమాస్టర్ వెంకటేశ్వర్లు 

TNR NEWS