Tnrnews.in
తెలంగాణరాజకీయం

కౌలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

కౌలు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్.కె సైదా అన్నారు. మంగళవారం మునగాల మండల కేంద్రంలో పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..21 తారీకు నుండి 24 తారీకు వరకు జరుగు గ్రామ సభల్లో కౌలు రైతుల గుర్తించి వారికి రైతు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

26 సంవత్సరాలుగా సేవలు అందించిన దక్కని గౌరవం

Venu

ఐకెపి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్

TNR NEWS

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీడీవో

Harish Hs

రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులను కాలరాయడమే

Harish Hs

“ప్రాధమిక ఆరోగ్య కేంద్రం రేపాల అధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ పై అవగాహన కార్యక్రమం “

Harish Hs

ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

TNR NEWS