Tnrnews.in
తెలంగాణ

మేడిపల్లి మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు

మేడిపల్లి మండల పరిధిలోని మండల రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్ వసంత, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్.పి.డి.ఒ పద్మావతి, మండల పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ శ్యామ్ రాజ్, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు లక్ష్మిపతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ లో చైర్మన్ వినోద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ, బి.ఆర్.ఎస్ పార్టీ, బి.జె.పి పార్టీ కార్యాలయలలో, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జండా ఆవిష్కరణ ను చేసి జాతీయ గేయాన్ని ఆలపించారు. అనంతరం స్విట్లు పంపిణి చేశారు. ఈ సందర్బంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు సందర్బంగా జనవరి 26న జాతీయ జెండా ఆవిష్కరించడం జరుగుతుందని, భారతీయులలో జాతీయ ఐక్యత, దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

టీషర్ట్ లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకుడు

TNR NEWS

అమ్మాపురం లో శ్రీకాంతా చారి వర్ధంతి వేడుకలు ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాలను గౌరవించాలి 

TNR NEWS

అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. -స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి.  -జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను ఓడించేందుకు వికలాంగుల శ్రేణులు సన్నద్ధం కావాలి. -బీవీహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ 

TNR NEWS

రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్లపై చర్యలు తప్పవు  వారం రోజుల్లో జిల్లాలోని దాన్యం కొనుగోలు కేంద్రాలు, మిల్లులలో ఉన్న ధాన్యం అంతటిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది:మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

TNR NEWS

ప్రతి ఇంటికి నాణ్యమైన త్రాగునీరు అందాలి

TNR NEWS

ఎల్ఓసి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు

TNR NEWS