Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన..మాజీ సర్పంచ్ దారబోయిన నర్సింహ యాదవ్

జూలపల్లి మండల కేంద్రానికి చెందిన మోదుంపల్లి లింగయ్య ఇటీవల అనారోగ్య కారణాల చేత మరణించగా,వారి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం వారి కుటుంబానికి 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో వారి కుటుంబానికి అండగా ఉంటానని,నిరుపేదలకు ఏ కష్టం వచ్చిన తన వంతు సహాయం అందిస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సెల్ మండల అధ్యక్షులు బండి స్వామి, సోషల్ మీడియా అధ్యక్షులు కొప్పుల శ్రవణ్ కుమార్,మనుమడ్ల శ్రీనివాస్, ఆయిల నరేష్ కుల సంఘం నాయకులు నెరువట్ల సాగర్, మొదుంపల్లి కిష్టయ్య,భూమయ్య,సాగర్,నేరువట్ల ఆనంద్,తేజ,మల్లేశం,ఎదుల్ల అంజయ్య,మనుమడ్ల మల్లేశం,తదితరులు పాల్గొన్నారు.

Related posts

కనుల పండుగగా విజయ గణపతి దేవాలయం వార్షికోత్సవం

Harish Hs

డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత పాటుపడాలి

Harish Hs

కొండపల్లి గ్రామం లో అంగన్వాడీ భవనం కొరకు స్థలము పరిశీలించిన ఏం ఆర్ ఓ

TNR NEWS

సీఎం రేవంత్ తో ములాఖత్ అయిన మద్దూర్ కాంగ్రెస్ నాయకులు

TNR NEWS

గ్రామశాఖ అధ్యక్షులకు నియమాక పత్రాలు అందజేస్తున్న ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ

Harish Hs

సృజనకు పునాది పుస్తకాలు” తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్

TNR NEWS