Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

నాటు సారా స్వాధీనం – ముగ్గురు అరెస్టు

కాకినాడ : కాకినాడ ఉత్తర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిర్వహించిన దాడుల్లో నాటు సారాను, 400 లీటర్ల బెల్లపు ఊటను  స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజర పరిచినట్లు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ తెలిపారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వై చైతన్య మురళి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించినట్లుగా సిఐ తెలిపారు. సామర్లకోటకు చెందిన కోశెట్టి వరలక్ష్మి, మాదమని సత్యవతి, కాళ్ళ సరోజ వద్ద నుండి నాటు సారా స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లుగా సిఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సైలు ఎం.వి.వి.ఎస్.కుమార్, బి.ఎన్.ఎస్.వరహాలు, నరసింహారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మా భూమి మాకు ఇప్పించండి మహాప్రభో – పొన్నాడ పంచాయతీ పాతదడాలపాలెం దళితలు

Dr Suneelkumar Yandra

థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్*

TNR NEWS

నిస్వార్థ దేశభక్తుడు మహర్షి సాంబమూర్తి

Dr Suneelkumar Yandra

జనసేనలోకి గ్రేటర్ విశాఖ వైసీపీ కార్పోరేటర్లు

Dr Suneelkumar Yandra

అన్నవరం అన్నప్రసాద నిర్వహణలో బఫే అభినందనీయం – స్వయంభూ భోగిగణపతి పీఠం

Dr Suneelkumar Yandra

నిద్రావస్థలో పిఠా‘‘పుర’’ం శానిటేషన్‌  – పట్టించుకోని అధికారులు – రోగాల బారిన ప్రజలు నానాఅవస్థలు – స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు అభ్యర్ధన

TNR NEWS