Tnrnews.in
తెలంగాణ

గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబు

గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబ

 

గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబు

 

 కోదాడ నవంబర్ కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్ష నిర్వహణకు 20 సెంటర్లు ఏర్పాటు చేశారు.ఆదివారం ఉదయం సెంటర్ల కి పరీక్ష పేపర్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని స్థానిక ఆర్డిఓ కార్యాలయం నుండి అడిషనల్ కలెక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించామని ఆర్డిఓ సూర్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష పేపర్లు సెంటర్లకు చేరేవరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వాహిద్ అలీ ఆర్డీవో కార్యాల సిబ్బంది,ఎంఆర్ఓ కార్యాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కందుల కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా వ్యవసాయానికి కేసీఆర్ చేసినంత సేవ దేశ చరిత్రలో ఎవరూ చేయలేదు రైతన్నల హామీలు ఇవ్వకపోతే అన్నదాతలతో కలిసి కొట్లాడుతాం అవినీతి రహితంగా కొనుగోలు కేంద్రాన్ని చేపట్టాలి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

TNR NEWS

*పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.*

Harish Hs

కార్యకర్తలను కలుపుకొని బిజెపిని గెలుపు తీరాలకు చేరుస్తా… -పెద్దపల్లి మండల నూతన అద్యక్షుడు రమేష్

TNR NEWS

మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి

Dr Suneelkumar Yandra

బెల్లంకొండ వెంకయ్య చిత్ర పటానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

Harish Hs

భూ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం

Harish Hs