సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన జక్కంపూడి కొండయ్య (45) కోత మిషన్ తో చెట్టు కొస్తుండగా కొమ్మ విరిగి మీద పడి మృతి చెందాడు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Save or share this story as a newspaper-style Epaper Clip:
