Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

 

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం భవనంలో బుధవారం విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ.. భజ్ రంగ్ ధళ్ హుతాత్మ దివాస్ సంధర్భంగా నిర్వహిస్తున్న రక్త దాన శిబిరం లో చాలా మంది యువకులు వారు రక్త దాన శిబిరం లో పాల్గొన్నారు అని రక్త దానం చేసినవారు దేశం కోసం ధర్మం కోసం భారత మాత సేవలో సేవా సురక్ష సంస్కార్ భజ్ రంగ్ ధళ్ విశ్వహిందూ పరిషత్ ఎప్పుడు ముందు వుంటుంది అన్నారు.ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా ప్రచారక్ వినోద్, బజరంగ్దళ్ సంయోజక్ రంజిత్, సహ సంయోజక్ బత్తిని పవన్, నాగరాజు, కృష్ణ వంశీ, విక్రమ్, సాయిబాబా, ప్రణయ్, కిట్టు, ప్రణయ్, వినయ్, అశోక్ రాజ్, నర్సాగౌడ్, రాజు సెట్ విజయభాస్కర్ ఉన్నారు.

Related posts

జాబితాపూర్ లో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

TNR NEWS

డ్రగ్స్ కు వ్యతిరేకంగా యువత పని చేయాలి

TNR NEWS

కొనసాగుతున్న సైన్స్ ఫేర్   ఆకట్టుకున్న ఐఆర్ బేస్డ్ ట్రాఫిక్ డెన్సిటీ సిగ్నల్ అడ్జస్ట్మెంట్ 

TNR NEWS

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

TNR NEWS

కాల్వశ్రీరాంపూర్ లో పెద్దమ్మతల్లి బోనాలు

TNR NEWS

జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం చేయాలి….. జిల్లా విద్యాధికారి కె. అశోక్ 

TNR NEWS