Tnrnews.in
తెలంగాణరాజకీయం

*సిపిఎం పార్టీలో చేరిక….*

మునగాల మండలం పరిధిలోని నర్సింహులగూడెం గ్రామంలో ఈరోజు జిల్లా మహాసభలు సందర్భంగా బీఆర్ఎస్ (BRS) పార్టీ నుండి సిపిఐఎం (CPIM) పార్టీలోకి పలువురు షేక్ మల్సూర్, షేక్ మైముద్ చేరడం జరిగింది.ఈ కార్యక్రమం లో సిపిఐఎం పార్టీ గ్రామ అధ్యక్షుడు జులకంటి కొండారెడ్డి, గ్రామ శాఖ కార్యదర్శి మొగిలిచర్ల సీతారాములు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారిని ఆహ్వానించడం జరిగింది.. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ఎలుగురి నాగయ్య, డివైఎఫ్ఐ గ్రామ శాఖ అధ్యక్షులు ఖాసిం అలి,కోడి సత్యనారాయణ, ఖాదర్, హనుమంతు, మదార్,సాయితేజ,మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి, మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అర్హులకు అన్యాయం జరగదు.. • మండల ప్రజలకు కొప్పుల జైపాల్ రెడ్డి భరోసా

TNR NEWS

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన అనంత పద్మనాభ స్వామి దేవాలయం.

TNR NEWS

సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి  ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆముదాల రంజిత్ రెడ్డి, దాసరి ప్రశాంత్  ఎస్ఎఫ్ఐ, సమగ్ర శిక్షణ ఉద్యోగులు తో సిద్దిపేట కలెక్టరేట్ ఎదురుగా ధర్నా

TNR NEWS

ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్‌

TNR NEWS

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

TNR NEWS

ఆపదలో అండగా బీమా

TNR NEWS