Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కోదాడ వాసికి డాక్టరేట్ ప్రధానం

కోదాడ పట్టణానికి చెందిన చింతలపాటి శ్రీరాములు-నాగమణి కుమార్తె,డాక్టర్ నాగేంద్రం సతీమణి చింతలపాటి మమత కు ఉస్మానియా యూనివర్శిటీలో పి హెచ్ డి పూర్తి చేశారు.

ఉస్మానియా యూనివర్శిటీ బిజినెస్ మేనేజిమెంట్ విభాగంలో “కోవిడ్ మహమ్మారికి

ముందు మరియు తరువాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల నిలుపుదల వ్యూహాలపై

 తులనాత్మక అధ్యయనం”అనే పరిశోధన అంశంపై ప్రొఫెసర్ వి.శేఖర్ పర్యవేక్షణలో చింతలపాటి

మమత పరిశోధన పూర్తి చేశారు.

ఈ సందర్భంగా బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన 84 వ స్నాతకోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ,ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మొగుళారం చేతుల మీదుగా పి హెచ్ డి పట్టా స్వీకరించారు.

ఈ సందర్భంగా డా.చింతలపాటి

మమతకు గ్రామస్తులు,కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేసిన మంత్రి కొండా సురేఖ, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

TNR NEWS

ఆదర్శ వివాహాలను ప్రోత్సహించాలి… సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరి రావు…

TNR NEWS

అర్హులైన వారందరికీ నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలి

TNR NEWS

కార్పొరేట్ కు దీటుగా కోదాడ ప్రభుత్వ వైద్యశాలను తీర్చిదిద్దుతా

Harish Hs

ఉపాధ్యాయ ఎమ్మెల్సీఎన్నికల బరిలో 22 మంది  

TNR NEWS

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

TNR NEWS