November 17, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కోదాడ వాసికి డాక్టరేట్ ప్రధానం

కోదాడ పట్టణానికి చెందిన చింతలపాటి శ్రీరాములు-నాగమణి కుమార్తె,డాక్టర్ నాగేంద్రం సతీమణి చింతలపాటి మమత కు ఉస్మానియా యూనివర్శిటీలో పి హెచ్ డి పూర్తి చేశారు.

ఉస్మానియా యూనివర్శిటీ బిజినెస్ మేనేజిమెంట్ విభాగంలో “కోవిడ్ మహమ్మారికి

ముందు మరియు తరువాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల నిలుపుదల వ్యూహాలపై

 తులనాత్మక అధ్యయనం”అనే పరిశోధన అంశంపై ప్రొఫెసర్ వి.శేఖర్ పర్యవేక్షణలో చింతలపాటి

మమత పరిశోధన పూర్తి చేశారు.

ఈ సందర్భంగా బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన 84 వ స్నాతకోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ,ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మొగుళారం చేతుల మీదుగా పి హెచ్ డి పట్టా స్వీకరించారు.

ఈ సందర్భంగా డా.చింతలపాటి

మమతకు గ్రామస్తులు,కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

9 వార్డులలో వార్డు సభలు 

TNR NEWS

చారిత్రాత్మకం కాంగ్రెస్ ప్రభుత్వ సన్నబియ్యం పథకం

TNR NEWS

ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలి. -బీవీహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్

TNR NEWS

గొల్లగట్టును రాష్ట్ర పండుగగా గుర్తించాలి మన సాంస్కృతిక చరిత్రను కాపాడుకోవాలి. ఇది గొల్ల గట్టు (పెద్దగట్టు) జాతర చరిత్ర

TNR NEWS

విగ్నేశ్వర మహిళా సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం

TNR NEWS

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

Harish Hs