Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తొర్రూర్ అయ్యప్ప స్వాముల అన్నదాన ప్రభు కార్యక్రమంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే 

 

మహబూబాబాద్ జిల్లా: ,తొర్రూర్ మండలం శివారు, మహబూబాబాద్ రోడ్డు ప్రక్కన వున్న హర హర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో సామూహిక వ్రతము కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశశ్విని రెడ్డి హాజరయ్యారు. అయ్యప్ప స్వామి దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఎమ్మెల్యే యశశ్విని కి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. అనంతరం యశశ్విని రెడ్డి అయ్యప్ప స్వాములకు అన్నదాన ప్రభువు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అన్నదాన ప్రభు కార్యక్రమం శ్రీ&శ్రీమతి చీదర వీరన్న-నర్మదా ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి వ్రతంలో కూర్చున్న భక్తులకు, అయ్యప్ప స్వాములకు అన్నదాన ప్రభు కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో కార్తీక పౌర్ణమి వ్రతం చేసిన భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Related posts

కోదాడలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

Harish Hs

జాతీయ రహదారిపై ట్రాక్టర్ బోల్తా – వ్యక్తి మృతి

TNR NEWS

ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

Harish Hs

మంత్రి ఉత్తమ్ తో జుక్కల్ ఎమ్మెల్యే తోట భేటీ

TNR NEWS

ప్రజా పాలనా ప్రజా విజయోస్తవాలు. జిల్లా అటవీ శాఖాధికారి కార్యాలయము

TNR NEWS

ఉపాధ్యాయులకు ప్రతి నెల ఫస్ట్ కు వేతనాలు ఇవ్వాలి నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులకు సన్మానం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పి ఆర్ సి ని వెంటనే అమలు చేయాలి

TNR NEWS