Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

భీముని పాదం జలపాతాన్ని అభివృధి కి సహకరిస్తా జాతీయ ఎస్టి కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్

మహబూబాబాద్ జిల్లా, శుక్రవారం రోజున జాతీయ ఎస్టి కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్, మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల సమాపంలోని భీముని పాదం జలపాతాన్ని సందర్శించారు. ఉన్నత అధికారులతో అభివృధి పై సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భీముని పాదం నుంచి జలధారగా వచ్చే నీటి ద్వారా, నిత్యం పర్యాటక ప్రాంతంగా ఉన్న జలపాత అభివృద్ధికి సహకరిస్తామని, లార్డ్ భీమా పాదాల మీద నీరు ప్రవహిస్తుంది. సూర్యుడు ఉదయించినప్పుడు, అస్తమించేటప్పుడు నీరు ఇంద్రధనస్సు రంగులలో ప్రకాశిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ. ఎంపీడీఓ ఎర్ర వీరస్వామి , మండల రెవెన్యూ తహసిల్దార్ శ్వేతా, ఐ టి డి ఏ. ఇరిగేషన్, అగ్రికల్చర్, పంచాయతీ రాజ్ శాఖ ఉన్నత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజా పాలనలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వరా? పేదలకు ఎన్నికల హామీలు అమలు చేయకపోతే ఉధృత పోరాటాలు తప్పవు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

గుడిబండ గ్రామానికి చెందిన 40 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక…  బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సలీం కాంగ్రెస్ పార్టీలో చేరిక…. అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరికలు…… కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

TNR NEWS

జిల్లా స్థాయి గణిత ప్రతిభ పరీక్ష విజయవంతం……  తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రతిభ పరీక్ష..

TNR NEWS

రాజీవ్ గాంధీ ఆశయాలను సాధించాలి

TNR NEWS

జూనియర్ లెక్చరర్ సాధించిన యువకునికి సన్మానం

TNR NEWS

సూర్యాపేట జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన 2024 ఏర్పాట్లు సర్వం సిద్ధం…. ఈనెల 19న జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం…..

TNR NEWS