Tnrnews.in
తెలంగాణ

ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదిపుర్ గ్రామంలో మౌని అమావాస్య సందర్భంగా భక్తులు ఉదయం నుండి కూడవేల్లి వాగు దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో గ్రామ యువకులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిరు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా అమావాస్య రోజు కూడవేల్లి వాగు దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి పెద్ద ఎత్తున భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు అని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో మాజీ కో ఆప్షన్ హైమద్, కనకరాజు గౌడ్, కృష్ణ గౌడ్ , శ్రీకాంత్, వెంకటేష్ గౌడ్, గురుమూర్తి, అరవింద్, తదితరులు పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పల్లెల్లో ప్రజలు ఐక్యంగా సంస్కృతి,సాంప్రదాయాలను కాపాడాలి…. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్…

TNR NEWS

*మోకుదెబ్బ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పల్నాటి నర్సింహా గౌడ్ ను తొలగింపు* 

TNR NEWS

ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పట్ల సంబరాలు

TNR NEWS

కోదాడలో రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనీయం

TNR NEWS

ఘనంగా టీడబ్ల్యూజేఎఫ్ నేత మామిడి సోమయ్య జన్మదిన వేడుకలు

TNR NEWS

రేపటి నుంచే పాఠశాలలు ప్రారంభం

TNR NEWS