Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని కలిసిన మైనార్టీ నాయకులు

 

ప్రధాన మంత్రి జన వికాస్ యోజన పథకం క్రింద మైనారిటీ రెసిడెన్సియల్ స్కూల్స్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి వినతిపత్రం అందజేసిన మైనారిటీ నాయకులు అహ్మద్ కలీమ్. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీ మాదగోని శ్రీనివాస్ గౌడ్*, బిజెపి నల్లగొండ సెక్రటరి యూసఫ్ , భరత్, వెంకట్ , మదీనా మస్జిద్ ఇమామ్ హఫీజ్ నిజాముద్దీన్, మౌలానా అథర్, మొహీతుల్లా, ఫహీం (బొట్టుగూడ),యూసఫ్ పటేల్, అమర్ బిన్ బదర్. తదితరులు పాల్గొన్నారు.

Related posts

మతిస్థిమితం లేని వ్యక్తిని ఎస్ ఐ ఆదేశాల మేరకు ఆశ్రమంకు తరలింపు

Harish Hs

ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దు .. అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్

TNR NEWS

*తొమ్మిది నెలల గర్భిణీని తొక్కుతూ ఇంట్లోకి వెళ్లారు.. ఇదేనా ప్రజాపాలన..!!*

Harish Hs

పల్లె గ్రామాల్లో ఘనంగా ఎలా మాస పండుగా

TNR NEWS

దేవాలయానికి రూ .లక్ష రూపాయలు విరాళం  

TNR NEWS

తెలంగాణ లో రేపు స్కూళ్ల బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు..!!

TNR NEWS