పశ్చిమ గోదావరి జిల్లా: మృగశిర కార్తె సందర్భంగా జిల్లాలో నేడు ప్రత్యేక ఆక్వా విందు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పాలకొల్లు, నర్సాపురం, ఆచంట ప్రాంతాల్లో చేపలు, రొయ్యలతో ప్రత్యేక భోజనాలను ఏర్పాటు చేశారు. ఆహారంలో చేపలు, రొయ్యలు తీసుకోవడం వల్ల కలిగే పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఆక్వా రంగ అభివృద్ధి, చేపల వినియోగ ప్రాధాన్యతను తెలియజేస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
previous post
