తెలంగాణ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. గద్వాల జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో రెండు, మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.
previous post
