Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ల్యాడల్‌ పేలుడు.. పలువురు కార్మికులకు గాయాలు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మెటల్‌ లిక్విడ్‌ ల్యాడల్‌ పేలడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 1500 డిగ్రీల వేడి కలిగిన స్టీల్‌ మెటల్‌ లిక్విడ్‌ పేలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో అప్పారావు, సత్యానంద్‌, సూరిబాబు, పైడి రాజుతో పాటు రావూరి మల్లికార్జునరావు, పల్లెల శ్రీనివాసరావు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రంగుల ప్రపంచం – సాధారణ మానవుని జీవితం చిద్రం

Dr Suneelkumar Yandra

జిల్లా అధ్యక్షుడిగా ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్ ఎన్నిక

Dr Suneelkumar Yandra

మానవ జీవన మనుగడకు దిక్సూచి… “షాతత్వ” గ్రంధం – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra

అక్రమ క్వారీ మైనింగ్ పై కలెక్టర్ కు ఫిర్యాదు

పల్లె పండుగ తో గ్రామాలు సమగ్రాభివృద్ధి*

TNR NEWS

కలసికట్టుగా పని చేద్దాం… ఆవిర్భావ సభను విజయవంతం చేద్దాం