Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ల్యాడల్‌ పేలుడు.. పలువురు కార్మికులకు గాయాలు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మెటల్‌ లిక్విడ్‌ ల్యాడల్‌ పేలడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 1500 డిగ్రీల వేడి కలిగిన స్టీల్‌ మెటల్‌ లిక్విడ్‌ పేలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో అప్పారావు, సత్యానంద్‌, సూరిబాబు, పైడి రాజుతో పాటు రావూరి మల్లికార్జునరావు, పల్లెల శ్రీనివాసరావు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఆర్టిస్ట్ డా॥ సునీల్ కుమార్ యాండ్రకు నంది ఆవార్డు

Dr Suneelkumar Yandra

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో సినిమా ట్రైలర్ ఆవిష్కరణ

TNR NEWS

కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్

TNR NEWS

యమునా నది పుష్కర పురస్కారం అందుకున్న డాక్టర్ సునీల్ కుమార్ యాండ్ర

TNR NEWS

కాకినాడ కార్పోరేషన్ త్రాగునీటి సరఫరాకు చేరుతున్న గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయి

Dr Suneelkumar Yandra

పాన్‌కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా..?

TNR NEWS