Tnrnews.in
తెలంగాణ

ఏ బస్సు చూసిన కాలేశ్వర పుష్కరాళ్లకే         మంథని బస్టాండ్ లో ప్రయాణికులు ఇబ్బంది ఉచితలకు అలవాటు పడ్డ ప్రజలు

పెద్దపల్లి జిల్లా మంథని బస్టాండ్ లో సరస్వతి పుష్కరాల సందర్భంగా పుష్కర స్నానాల కోసం వెళ్తున్న మహిళలు రద్దీగా ఎక్కువ ఉండడంతో మంథని బస్టాండ్ లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కాలేశ్వర పుష్కరాలా కోసం ప్రత్యేక బస్ సర్వీసులు నడిపిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో బస్సులో ప్రయాణిస్తున్న పురుషులకు నిలబడే చోటు కరువైంది. పుష్కరాల నేపథ్యంలో ఆర్టీసీ వారు టికెట్ ధర పెంచి ప్రయాణికులపై భారం మోపినారు ఏ బస్టాండ్ లో చూసిన ఇసుక వేస్తే రాలనంత జనం ఏ బస్ చూసిన కాళే శ్వర పుష్కరాలకే దారులన్నీ కాలేశ్వరంవైపే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం బస్సులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

క్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయి

TNR NEWS

ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

TNR NEWS

శివాలయ నిర్మాణానికి బీజేపీ నాయకుల విరాళాలు

TNR NEWS

మాస్టర్ మైండ్స్ పాఠశాలలో గణిత దినోత్సవం 

TNR NEWS

పారదర్శకంగా నాలుగు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక…. జాబితాలో పేర్లు లేని వారు గ్రామ సభలో, ప్రజాపాలన సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలి…… అర్హులకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు….. వేపాలసింగారం ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న…. జిల్లా కలెక్టర్  తేజస్ నంద్ లాల్ పవార్ 

TNR NEWS

TNR NEWS