November 16, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

  • కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ 

 

యు.కొత్తపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, స్థానిక శాసన సభ్యుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు) మరియు జనసేన నాయకుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తుఫాను ప్రభావం ఏర్పడిన పంట పొలాల్లో పర్యటించారు. తుపాన్ ప్రభావం వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. తక్షణమే పంట నష్ట జాబితా సిద్ధం చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు, సినీ నటుడు డా. బి.ఎన్.రాజు, నాయకులు డా. జ్యోతుల శ్రీనివాస్, ఓదూరి నాగేశ్వరరావు, జనసేన కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Related posts

ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గాలు ఏర్పాటు చేసిన న్యాయవాది గౌరీమణి

Dr Suneelkumar Yandra

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్

TNR NEWS

రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించిన పార్టీ జనసేన

Dr Suneelkumar Yandra

మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి

నేడు సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

TNR NEWS

పోలీసుల సంక్షేమానికి ఏడాదికి రూ. 20 కోట్లు చొప్పున ఇస్తాం*

TNR NEWS