Tnrnews.in
తెలంగాణరాజకీయం

ఎమ్మార్పీఎస్ మహిళ జగిత్యాల జిల్లా ఇన్చార్జిగా వనిత 

జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ ఆవరణంలో జగిత్యాల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకురాలు శనిగరపు కాంత ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ జగిత్యాల జిల్లా కమిటీ నేతృత్వంలో మహిళా విభాగం నూతన కమిటీ జిల్లా మహిళా ఇంచార్జ్ గా పెగడపల్లి గ్రామానికి చెందిన సీపెల్లి వనిత ను నియమిస్తున్నట్లు రాష్ట్ర నాయకురాలు కాంత నియామక పత్రం అందజేశారు.జిల్లా కో ఇంచార్జ్ గ మహాకంకాళి లక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధిగా సీపెల్లి జమున, ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జగిత్యాల జిల్లా అధ్యక్షులు దుమాల గంగారాం, జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాదిగ, ఉపాధ్యక్షులు బోనగిరి కిషన్,కొల్లూరి సురేందర్,రాష్ట్ర మహిళా నాయకురాలు గడ్డం కొమురక్క,రాష్ట్ర నాయకురాలు శారద, మొకెనేపల్లి రాజమ్మ, వడ్లూరి నరవ్వ, బొమ్మేన సుకున,బొమ్మేన వసంత, బొమ్మేన కొమురవ్వ, బొమ్మేన రేనా, దుమాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అధైర్య పడొద్దు.. అండగా ఉంటా..  రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎంపీ

TNR NEWS

రవీంద్ర ప్లే స్కూల్లో అంబరానంటిన బాలల దినోత్సవ వేడుకలు

TNR NEWS

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణ స్థలాన్ని పరిశీలించిన.. ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

TNR NEWS

వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే భేటీ

TNR NEWS

టిజిపిఎస్ గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా పగడ్బందీగా నిర్వహించాలి.

Harish Hs

ఉన్నతమైన భవిష్యత్తుకు విద్య పునాది…

TNR NEWS