Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రీడా వార్తలు

నేటి నుంచి భారత్‌ – ఇంగ్లాండ్‌ ఐదో టెస్ట్‌‌‌‌

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ చివరిబిగ్ అంకానికి చేరింది. ఇరు జట్ల మధ్య నేటి నుంచి ఓవల్ మైదానంలో చివరి ఐదో టెస్టు జరగనుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 2–1తో ఆధిక్యంలో ఉంది. భారత్ గెలిస్తే సిరీస్ 2–2తో సమం అవుతుంది. ఒకవేళ మ్యాచ్ ‘డ్రా’ అయితే ట్రోఫీ ఇంగ్లాండ్‌దే. బుమ్రా, పంత్ లేకపోవడంతో భారత్, స్టోక్స్ దూరం కావడంతో ఇంగ్లాండ్ మార్పులతో బరిలోకి దిగుతున్నాయి…

Related posts

ఉత్సాహంగా కుంగ్ ఫూ కరాటే పోటీలు

TNR NEWS

TNR NEWS

ప్రతి విద్యార్థిని ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలి సిఐ జగడం నరేష్

TNR NEWS

ఈనెల 24న జిల్లా కరాటే అసోసియేషన్ల ముఖ్య సమావేశం

Harish Hs

మద్నూర్ లో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్

TNR NEWS

జోగిపేట ఎన్టీఆర్‌ స్టేడియంలో అన్ని వసతులు కల్పిస్తా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ క్రికెట్‌ విజేతలకు బహుమతుల ప్రధానం 

TNR NEWS