Tnrnews.in
ఆంధ్రప్రదేశ్తెలంగాణ

అక్టోబర్‌లో పీఎం కిసాన్ 24వ విడత!.. ఈకేవైసీ తప్పనిసరి

కేంద్ర ప్రభుత్వం ఇటీవల 23వ విడత పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే, సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు ఇంకా డబ్బులు అందలేదు. ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని, పీఎం కిసాన్ పోర్టల్‌లో ఈకేవైసీ పూర్తి చేయడం, బ్యాంక్ రికార్డులు సరిదిద్దుకోవడం వంటివి చేయాలని కేంద్రం సూచించింది. 24వ విడత నిధులు అక్టోబర్‌లో జమ కానున్నాయని తెలుస్తోంది. ఈ పథకం కింద ఏడాదికి రూ.6 వేలు మూడు విడతలుగా అందిస్తున్నారు. నగదు పొందాలంటే ఈకేవైసీ, ఎన్‌పీసీఐ మ్యాపింగ్, ఆధార్-బ్యాంక్ అకౌంట్ లింక్ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

*పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.*

Harish Hs

అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన దర్శకుడు ఎం.వి.సతీష్ కుమార్

TNR NEWS

డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌.. వ్యక్తి మృతి

TNR NEWS

బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం. గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 23 ఫిర్యాదులు స్వీకరణ. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

TNR NEWS

దండగర్ర మరియు దర్శిపర్రు గ్రామాల్లో ఏఎస్ఆర్‌హెచ్ఎంసి మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ ఉచిత వైద్య శిబిరాలు మరియు అవగాహన సదస్సులు

TNR NEWS

*మాలల సింహ గర్జన విజయవంతం చేయాలి*

TNR NEWS