Tnrnews.in
అంతర్జాతీయం

✒️- రాత పరీక్ష లేకుండా ఆర్మీలో 350 ఇంజినీరింగ్ పోస్టులు, వార్షిక వేతనం రూ.18 లక్షలు

భారత సైన్యం 2027 ఏప్రిల్లో ప్రారంభమయ్యే 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సు కోసం 350 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అవివాహిత ఇంజినీరింగ్ పురుష గ్రాడ్యుయేట్లు అర్హులు కాగా, పరీక్ష లేకుండా అకడమిక్ మార్కులు, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 7లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైతే లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం, నెలకు సుమారు రూ.1.5 లక్షల వరకు జీతం పొందవచ్చు..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

శబరిమల అయ్యప్ప దర్శన వేళలు పొడిగింపు

TNR NEWS

పది జిల్లా టాపర్ తాళ్లూరి రేఖశ్రీకు ఆస్క్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

Harish Hs

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం

Harish Hs

నేడు సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

TNR NEWS

అన్నవరం అన్నప్రసాద నిర్వహణలో బఫే అభినందనీయం – స్వయంభూ భోగిగణపతి పీఠం

Dr Suneelkumar Yandra

కన్న కూతురును నరబలి కొరకు దారుణంగా హత్య చేసిన కేసులో తల్లికి ఉరి శిక్ష విధించిన సూర్యాపేట జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు

TNR NEWS