Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

అంకెల గారడి లా కేంద్ర బడ్జెట్….  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడి లా ఉందిని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. బడ్జెట్ లో రైతాంగానికి ఎలాంటి భరోసా ఇవ్వలేదన్నారు. వ్యవసాయ రంగానికి రంగానికి నిధులు పెంచలేదన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఊసే లేదన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా రైతులు, రైతు నాయకులు నిరాహార దీక్ష చేస్తున్న రైతు వ్యతిరేక విధానాల పట్ల కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఈ బడ్జెట్ లో కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు పెద్దపీట వేశారని విమర్శించారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల ఊసే లేదన్నారు. సబ్సిడీలను పూర్తిగా తగ్గించి ప్రజలపైపన్నుల భారం మోపారని ఆరోపించారు.

వ్యవసాయ రంగానికి 2 శాతం నిధులు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

Related posts

సీనియర్ జర్నలిస్ట్ ని పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు 

TNR NEWS

క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం

Harish Hs

నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం జిల్లాతృతీయ మహాసభలను జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

కోదాడ లో ఘనంగా రంజాన్ వేడుకలు

TNR NEWS

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి……..  అంబేద్కర్ ఆశయాలను సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ…….  బిఆర్ఎస్ పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్, ,

TNR NEWS

మద్నూర్ లో మహాత్మా గాంధీ వర్ధంతి

TNR NEWS