తెలంగాణలో ఆహార, ఔషధ కల్తీలను అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అపరిశుభ్ర హోటళ్లు, రసాయనాలతో పండ్లు పండించే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. కల్తీ నిరోధానికి కొత్త చట్టం తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రజలు ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్, విజిల్ బ్లోయర్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ‘TGFADCA’ చట్టానికి అసెంబ్లీ చర్చ తర్వాతే తుది రూపం ఇవ్వనున్నారు
Save or share this story as a newspaper-style Epaper Clip:
