హైదరాబాద్ : వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అర్దరాత్రి సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తానొక ఆప్త మిత్రున్ని , ఉధ్యమ సహచరున్ని కోల్పోయానని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తను లేని లోటు పూడ్చ లేనిదని, ఇది పార్టీకి తీరని నష్టమని…
Save or share this story as a newspaper-style Epaper Clip:
